తాజా వార్తలు
మార్కెట్ దేవాదాయ నామినేటెడ్ పదవుల సీఎం చంద్రబాబు ప్రకటన
నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేశారు . టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు ఇస్తామన్నారు. […]
మేజిక్ రాజాకు పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డ్
ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను మరో అవార్డు వరించింది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవార్డులు.. సన్మానాలు-సత్కారాలు అందుకున్న మేజిక్ రాజా ఖాతాలో మరో అవార్డు చేరింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా, […]
ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు.అతిసారతో మరొకరి పరిస్థితి విషమం మారింది. మరో ముగ్గురు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్ గా […]
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి-కేఏ పాల్
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.డీలిమిటేషన్ను అందరూ వ్యతిరేకించాలి అంటూ శనివారం కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఉత్తరభారత్లో ఎంపీ స్థానాలు పెంచి,దక్షిణభారత్లో తగ్గిస్తున్నారు […]
ఈవీఎంల గోదాము ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం, ఫిబ్రవరి 28, 2025 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బి ఆర్ ఎ జిల్లా రెవెన్యూ […]
పోలీసుల ప్రశ్నలకు ఐ లవ్ యూ: పోసాని!
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసిన పోలీసులు.. దాదాపు 7గంటలుగా విచారణ చేస్తున్నారు. అయితే విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించడం లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, […]
ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 10, వేలుకు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లుఉద్యోగాలు రాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని గీతం వర్సిటీయూనివర్సిటీ వేదికగా నిర్వహించే నిర్వహించనున్న కెరీర్ ఫెయిర్లోకెరీర్ […]
ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]
ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి: రాజకుమారి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 27: పట్టభద్రులు అయ్యి ఓటరు గా నమోదైన ప్రతి ఒక్కరూ ఆదర్శవంత మైన ప్రజా స్వామ్య వ్యవస్థ కోసం ఓటు హక్కును […]
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట ఫిబ్రవరి27: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండపేట టౌన్ రూరల్ కలిపి మధ్యన్నం రెండు గంటల సమయానికి 58.86 శాతం ఓటింగ్ నమోదు అయింది. […]