ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేజీవాల్ సైతం ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా ఆమె పేరునే ప్రతిపాదిస్తూ.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ పంపించింది. అతీశీని అధికారికంగా గుర్తిస్తూ గెజిట్ వచ్చింది.
ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ
February 27, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన వాసంశెట్టి సత్యం
ఆటల పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రామచంద్రపురం, జనవరి 8:విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుందని రాష్ట్ర […]
శానపల్లిలంక,సిరిపల్లి,మాగం,వేమవరం బట్నవిల్లి గ్రామాల్లో భూములు రైల్వే అధికారులకు అప్పగించండి: కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం,జనవరి 10: కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ లో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే లైన్ నిర్మాణ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని […]
Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 30: 👉CBI Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా […]
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సమక్షంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఆగస్టు 07: చేనేత రంగానికి జవసత్వా లు తీసుకుని వచ్చి పూర్వ వైభవం సంతరింప జేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల […]