తాజా వార్తలు
గుత్తుల శ్రీరామమూర్తి పార్థివ దేహం:జెడ్పిటిసి గన్నవరపు శ్రద్ధాంజలి
క్రాప శంకరయ గూడెం ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీరామ్ మూర్తి అకాల మరణానికి గురయ్యారు. ఆయన పార్ధీహానికి అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు సోమవారం దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబానికి […]
ఎంపీటీసీ గుత్తుల మరణం బాధాకరం: వినయ్ కుమార్
పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం వైసీపీ సీనియర్ నాయకులు గుత్తుల శ్రీరామమూర్తి ఆకస్మికంగా సోమవారం మృతి చెందారు. ఆయన ప్రస్తుతం క్రాప శంకరాయ గుడెం ఎంపీటీసీగా పనిచేస్తున్నారు.2006 సం” శ్రీరామమూర్తి ఆ గ్రామ పంచాయతీ […]
ఆ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం
రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సాయం ప్రకటించారు. జనసేన పార్టీ […]
పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పలు జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ […]
పి ఆర్సి వెంటనే ప్రకటించాలి:ఏ పీ టీ ఎఫ్
రాష్ట్ర అధ్యక్షులు జి. హృదయరాజు డిమాండ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గా ఎస్ ఎన్ మునేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉందుర్తి వీర వెంకట్రావు ఏకగ్రీవ ఎన్నిక V9 […]
హ్యుందాయ్ మొభీస్ ఐటెక్ సాఫ్ట్వేర్ సొల్యూ షన్స్ వంటి కంపెనీలలో ఉద్యోగాల భర్తికి ఉద్యోగ మేళా: కలెక్టర్
www.vikasajobs.com V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 5: www.vikasajobs.com వికాస ఆద్వర్యంలో ఈ నెల 7 వ తేదీ మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ […]
ముమ్మిడివరం మండలంలో కిషోరి – వికాసం ట్రైనింగ్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జనవరి 04: ముమ్మిడివరంలో కిషోరి – వికాసం ట్రైనింగ్ ప్రోగ్రాం సమావేశం. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం […]
ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గిడ్డి ఆనంద్ కుమార్
గిడ్డి ఆనంద కుమార్ శనివారం పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు గిడ్డి ఆనంద్ కుమార్ పలు గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ […]
విజయవాడలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా శనివారం ప్రారంభించారు.విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ తదుపరి […]