ఇరు గ్రామాల్లో తహశీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – డిసెంబర్ 26:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రామ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం అయినవిల్లి మండలం, అయినవిల్లిలంక ,వీరవల్లి పాలెం ఇరు గ్రామాల్లో తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాల సమస్యలు రెండు గ్రామాల రైతులు ఎమ్మార్వో దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మార్వో సమస్యలు పరిష్కారం కొరకు రైతులతో ఇరు ప్రాంతాలను ఆమె పర్యటించి రైతులు సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

పీహె చ్.డి పొందిన శ్రీ లలిత ను అభినందించిన: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 28: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహె చ్.డి ప్రవేశం పొంది న శ్రీ లలితను జిల్లా కలెక్టర్ ఆర్ […]

పైప్ లైన్లు లీకేజీలు/ కలెక్టర్ ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజనీర్లతో సమీక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 11: రుతుపవనాలు, వర్షాలు నేపథ్యంలో పైప్ లైన్లు లీకేజీలు కలుషిత నీటి సరఫరా పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని విధాల ప్రజలకు […]

గ్యాస్ డోర్ డెలివరీ లో అదనపు చార్జీలు వసూళ్లు వద్దు: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం కలెక్టర్ రెట్ ఫిబ్రవరి 24: రానున్న మార్చి ఒకటో తేదీ నుండి గ్యాస్ డోర్ డెలివరీలో అదనపు చార్జీలు వసూళ్లు చేస్తున్నారని మాట […]

SBI Clerk 6589 Posts | ఎస్బీఐలో 6,589 క్లర్క్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు! ఎలా ఎంపిక చేస్తారంటే..

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఉద్యోగ అవకాశాలు – ఆగస్టు 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచుల్లో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, […]