ఎస్సీ కమీషన్ చైర్మన్ జవహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దళిత వర్గాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ జూన్ 07:

కెసి ఫైబర్ నెట్వర్క్ ఎండి మైపాల రాంబాబు మర్యాదపూర్వకంగా చైర్మన్ ను కలిశారు.

ఎస్సీ కమీషన్ చైర్మన్ జవహర్ ను మర్యాదపూర్వకంగా దళిత వర్గాలు కలిసాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ గా కొవ్వూరు చెందిన మాజీ మంత్రి కే ఎస్ జవహర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసినదే. ఆయనను మర్యాద పూర్వకంగా శనివారం దళిత ఫెడరేషన్ అధ్యక్షుడు చెట్టే రాజు కలిసారు. రాజు అధ్వర్యంలో జవహర్ ను భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దళిత నాయకులు సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ఎస్సీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేలా చూడాలని కమీషన్ చైర్మన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పోలపల్లి బాలకృష్ణ, మల్లిపూడి కిషోర్ బాబు, మల్లిపూడి కృష్ణ బాబు, మార్లపూడి అచ్చిబాబు, చెట్టే బాలు, యామవరపు సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

అల్లవరం ఏఎస్ఐ జంగా సత్యనారాయణ కు మాతృ వియోగం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం జూలై 04: ఏఎస్ఐ జంగా సత్యనారాయణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి జంగా విమల (85) శుక్రవారం ఉదయం అనారోగ్యం కారణం […]

పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన కొత్తపేట ఆర్డీవో శ్రీకర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 21:పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామ పంచాయతీ […]

గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు:మంత్రి డా.డోలా శ్రీ బాల

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 : విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది […]

స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర- సైకిల్ పై కలెక్టర్- మహేష్ ఎమ్మెల్యే ఆనందరావు లు ర్యాలీ

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా (నేడు) మూడో శనివారం స్వచ్ఛ మైన గాలి ఇతివృత్త […]