లంక ప్రజలకు అవగాహన అయినవిల్లి ఎమ్మార్వో నాగలక్షమ్మ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఏప్రిల్ 11:

అయినవిల్లి తహసిల్దార్ నాగలక్ష్మమ్మ లంక ప్రాంత ప్రజలకు శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పి. గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామంలో పకృతి పరమైన ఇబ్బందులు వరదలు మరియు తుఫానులు ఎదుర్కొనేందుకు స్థానిక ఎమ్మార్వో నాగలక్షమ్మ అవగాహన కల్పిస్తూ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ .. శనివారం గ్రామపంచాయతీ వద్ద కొత్తపేట డివిజన్ రెవిన్యూ అధికారి అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్ సిబ్బందితో నిర్వహిస్తున్న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని కి గ్రామ లో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.

Related Articles

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]

నేడు ఆంధ్ర లో భారీ వర్షాలు

శుక్రవారం ఆ జిల్లాలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నేడు(శుక్రవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, […]

పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పలు జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ […]

ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గా గుబ్బల శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 21:డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు ఏకగ్రీవంగా ఎంపిక కాబడిన ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు గుబ్బల […]