అమలాపురంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 14 మంది పిల్లల ఏరియా ఆసుపత్రి పాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఫిబ్రవరి 25 :

అమలాపురంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 14 మంది పిల్లల అస్వస్థతకు గురరై ఏరియా ఆసుపత్రి పాలయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి గ్రామపంచాయతీ పరిధి జగ్గరాయిపేట ఎంపీపీ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు (రాగి జావ) తిన్నా ఆహారం విషముగా మారటం (ఫుడ్ పాయిజనింగ్) వల్ల వారంతాఅమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పర్యవేక్షణలో డాక్టర్ల బృందం వారికి వైద్యం అందించారు.

పరీక్షలు అనంతరం ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ,ఆర్డీవో లు హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి కారకులు పై తగు చర్యలు తీసుకుంటామని విద్యార్థి తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించారు.

Related Articles

రాజమహేంద్రవరం-జొన్నాడ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం జూలై 08: జొన్నాడ హైవే గుత్తేదారు సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ పనుల పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గట్కరీతో […]

వైసిపి కార్యకర్త దడేల్ ను పరామర్శించిన మాజీ ఎంపీ చింతా అనురాధ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం ఆగస్టు 20: అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన వైయస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్త వెంకటేశ్వరరావు (దడేల్) తీవ్ర అనారోగ్య […]

ఏసుక్రీస్తు బోధలు అందరూ ఆచరించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 24:ఏసుక్రీస్తు అందించిన శాంతి, ప్రేమ,దయ, ఐక మత్యం సందేశాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు బీచ్, సినీ నటి హెబ్బా పటేల్ రాక

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ […]