త్వరలో ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు: అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి ఆగస్టు 14:

ఆక్వా రైతులకు సాగు ధృవీకరణ పత్రాలు త్వరలో అందుతున్నాయని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఆక్వా కల్చర్ రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలుపుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు డి-పట్టా, అసైన్, సీజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న రైతులకు ఆక్వా అభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం సాగు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీనిద్వారా వారు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక సహాయం పొందే అవకాశం కలుగుతుందని తెలియజేశారు.

Related Articles

నేనే మండల అధ్యక్షుడిగా.. పుకార్లను నమ్మొద్దు మళ్ళీ సిఎం జగన్ మోహన్ రెడ్డే: కుడిపూడి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 26: పుకార్లను నమ్మొద్దు అంటూ అయినవిల్లి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడిపూడి విద్యాసాగర్ వెల్లడించారు.డాక్టర్ బి ఆర్ […]

రామచంద్రాపురంలో సుపరిపాలన ప్రచార కార్యక్రమంలో ఎంపీ హరీష్ బాలయోగి/మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రామచంద్రపురం జూలై 08: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు ప్రచార కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి […]

అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 11: బడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిభా పూలే ఎందరికో స్ఫూర్తి […]

డాక్టర్ పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించిన డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 18: డాక్టర్ కారెం, డాక్టర్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ […]