కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్ను : మంత్రి కొల్లు రవీంద్ర,ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 14:

కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఎక్సైజ్ మరియు మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, దాట్ల బుచ్చిబాబు,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం , రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ అన్నారు.ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రామం గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.

అనంతరం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Related Articles

శానపల్లిలంక లో లింక్ వెల్ టెలిసిస్టమ్స్ ప్యూర్ వాటర్ సంస్థ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి సెప్టెంబర్ 12: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం శానపల్లిలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కమ్యూనిటీ […]

2025: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- ఉద్యోగ అవకాశాలు ఆగస్టు 16: Union Bank of India Recruitment Notification యూనియన్ బ్యాంక్ ఫ్ ఇండియాలో వెల్త్ మేనేజర్ పోస్టుల భర్తీ. […]

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

కల్వరి విమోచన మహోత్సవ సభలు ఆత్మీయ అతిథులుగా డాక్టర్ కారెం

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గుర్రాలవారిపేట లో కల్వరి విమోచన మహోత్సవ సభలు పాస్టర్ ఆకుల ఆహ్వానం మేరకు 7,8,9,10 తేదీలలో జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య […]