మర్యాదపూర్వకంగా పెద్దలను కలిసిన మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 09:

అయినవిల్లి మండలం వైసీపీ అధ్యక్షుడుగా మేడిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కే జగన్నాధ పురానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ బుధవారం స్థానిక జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు ఇతర పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాలువా పూలమాలలతో ఇరువులను మేడిశెట్టి సత్కరించారు.నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడు పదవి బాధ్యతలు ఇచ్చినందుకు శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మండలంపై పార్టీలో ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తానని పెద్దలకు మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు మరియు పార్టీ గుర్తుపై నెగ్గిన ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

తాసిల్దార్లు ఉప తాసిల్దార్లు సర్వేయర్లు వీఆర్వోలకు జాయింట్ కలెక్టర్ టి నిషాంతి ఆదేశాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మార్చ్ 27: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాలు, సహజ న్యా యానికి కట్టుబడి నిర్వహించాలని […]

స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణానికి ఒక వరంగా మారింది శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15: స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణానికి ఒక వరంగా మారిందని స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్ర వారం […]

246 కోట్లతోరామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి

మరో రూ.123 కోట్లతో ప్రతిపాదనలు డ్వాక్రా సంఘాలకు రూ.116 కోట్లు పంపిణీ పార్టీలకు అతీతంగా సంక్షేమం అమలు మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం, […]

పురుషుల పొదుపు సంఘాలు అర్హులు ఎవరు?

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 06:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాల తరహాలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటు కానున్నాయి. అసంఘటిత కార్మికుల ఆర్థిక, సామాజికాభివృద్ధి […]