అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు బొంబాయిలో స్వాగతం పలికిన కేంద్ర మంత్రి అధావలె

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 26:

రాజ్‌గృహ (ప్రత్యామ్నాయ స్మారక చిహ్నం:  
రాజ్‌గ్రహ మరియు 
రాజ్‌గృహ ) అనేది భారతదేశంలోని 
ముంబైలోని దాదర్‌లోని హిందూ 
కాలనీలో ఉన్న నాయకుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మారక చిహ్నం మరియు నివాసం.

అమలాపురం శాసనసభ్యులు రాజ గృహ ను ముంబైలో సందర్శించారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు మహారాష్ట్ర ముంబై నగరంలో ఉన్న “రాజగృహ” డాక్టర్ భీమరావు అంబేద్కర్ స్మృతి వనం’ తన బృందంతో పుట్టినరోజు నాడు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి శ్రీరామ్ దాస్ అధావలె గౌరవంగా ఎమ్మెల్యే ఆనందరావుకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాలమూరు ధర్మపాల్, తదితరులు” రాజ గృహ”సందర్శించిన వారిలో ఉన్నారు.

ముంబైలో రాజ్ గృహ అంటే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నివాసం మరియు స్మారక చిహ్నం అయిన రాజ్ గృహ. ఇది దాదర్ లో ఉంది. 

రాజ్ గృహ గురించి మరిన్ని వివరాలు:

  • డాక్టర్ అంబేద్కర్ నివాసం:డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 15-20 సంవత్సరాలు ఈ ఇంట్లో నివసించారు.
  • స్మారక చిహ్నం:ఇది డాక్టర్ అంబేద్కర్ కు అంకితం చేయబడిన స్మారక చిహ్నంగా ఉంది. 
  • వారసత్వ మ్యూజియం:ఇక్కడ వారసత్వ మ్యూజియం కూడా ఉంది, ఇది భారతీయులకు అంకితం చేయబడింది. 
  • పుస్తక సేకరణ:అంబేద్కర్ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ పుస్తకాలు సేకరించారు, ఇది ఆయన మరణించే నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత గ్రంథాలయాలలో ఒకటిగా ఉండేది. 
  • దర్శనీయ ప్రదేశం:డిసెంబర్ 6న, లక్షలాది మంది ప్రజలు శివాజీ పార్క్ లోని చైత్య భూమికి ముందు ఈ స్థలాన్ని సందర్శిస్తారు. 

Related Articles

అమలాపురం కలెక్టరేట్ ప్రజా వేదికకు 165 ఆర్జీలు: స్వీకరించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డి ఆర్ వో లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 30: అర్జీదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులకు అధికారులు జవాబు దారీగా ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ […]

పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతంగా జరగాలి: అమలాపురం RDO

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 26: పట్టభద్రుల శాసన మండలి పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకం నిష్పక్షపాతం, సజావుగా నిర్వహించాలని స్థానిక డాక్టర్ బి ఆర్ […]

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన కూలీ రేట్లు 300/-రూ

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు ఎన్డీఏ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయటంతో పాటు.. కూలీల కనీస వేతనాన్ని రూ.263 నుంచి […]