డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ భాస్కర్ జోగేష్.

డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్.

అయినవిల్లి సాగునీటి వినియోగదారులు సంఘ(డి.సి) అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర శ్రీనివాసరావుకు టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ అభినందనలు తెలిపారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద శ్రీనివాస్ ను ఆయన దుశ్శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాకర బాబ్జి,జనసేన మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, సూరిబాబు రాజు,పేండ్ర రమేష్,గెల్లా అశోక్, అమల కట్టచక్రవర్తి,జిత్తుక చిన్న,కాకర అశోక్,మాజీ సర్పంచ్ రాము,కాకర లక్ష్మణ్ , బడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు లేవు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 07: హోటల్స్ ఆహార కల్తీ, ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వంటి సమస్యలు ప్రజారోగ్యం మీద తీవ్ర ప్రభా […]

కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకై నాబార్డు సేవలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09: కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమల స్థాపనకై నాబార్డు, జిల్లా లీడ్ బ్యాంకు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా ఉద్యాన శాఖ […]

రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ సర్కార్ జీవో జారీ వేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న […]

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 225 ఆర్జీలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 19: ప్రతి సమస్యను ఖచ్చితంగా విశ్లేషించి హేతు బద్ధమైన పరిష్కార మార్గం చూపితే సత్వర పరిష్కారంతోపాటు సంతృప్తి కర స్థాయిలు మెరుగుపడతాయని […]