యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, ఆగష్టు 17

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం యధావిధిగా ప్రారంభమవుతోంది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు, ఉదయం 10 గంటలకు గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. మునిసిపల్ మండల స్థాయిలలో కూడా పిజిఆర్ఎస్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను సంబంధిత అధికారులకు చేరవేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related Articles

70 వేలు ఎకరాలలో రొయ్యల చెరువులు (E H P) తెగుళ్లు సోకి నష్టపోయిన రైతులు కొరకు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 19: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో సుమారు 70 వేలు ఎకరాలలో తెగుళ్లు సోకి రొయ్యల పంట దెబ్బ తిన్నదని వార్తలు […]

దిండి గ్రామంలో ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్సీ రాజశేఖర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 09: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు […]

మస్కట్ లో చిక్కుకున్న సవరపు రామలక్ష్మి (విలస)

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జులై 3: మస్కట్ లో చిక్కుకున్న అయినవిల్లి మండలం విలస గ్రామానికి చెందిన సవరపు రామలక్ష్మి స్వదేశానికి తీసుకురావాలన్న విన్నపంపై స్పందించిన కోనసీమ […]

ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను అందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి

V9ప్రజా ఆయుధం రామచంద్రపురం , డిసెంబర్16,2024: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]