మాల మహానాడు నాయకుడు గిడ్ల మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 18:

మాల మహానాడు నాయకుడు గిడ్ల వెంకటేశ్వరరావు ను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం “ముక్తేశ్వరం” అయినవిల్లి గ్రామానికి చెందిన సీనియర్ మాలమహానాడు నాయకుడు గిడ్ల వెంకటేశ్వరరావు ను ప్రజా ఆయుధం దినపత్రిక ఎడిటర్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ శుక్రవారం మీడియా తరఫున మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రతి గ్రామానికి ప్రజా ఆయుధం దినపత్రిక అందించే విధంగా రూపొందుతున్న న్యూస్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు కు సంబంధించిన విషయాలను జర్నలిస్టు వినయ్ కుమార్, అయినవిల్లి మండలం మాల మహానాడు అధ్యక్షుడు గిడ్డి వెంకటేశ్వరరావు తో పంచుకున్నారు. ముందుగా గౌరవార్థం గా పూల మొక్క ఇచ్చి జై భీమ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఆయుధం మీడియాకు తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఆయనకు వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా కోనసీమకు సాగు నీరు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్థిరీకరించబడిన పూర్తి ఆయ కట్టుకు ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా సాగు నీరు […]

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ సమావేశం: పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి

రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ చెందిన […]

ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]

మంత్రి సుభాష్ ఔదార్యం !పండగ చేసుకోండి మిత్రులారా !

ఏరియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి సంక్రాంతి కానుక రూ.65₹ వేలు ఇచ్చిన మంత్రి సుభాష్ పండుగ అంటే.. ప్రతి ఇంట్లోనూ సందడే.. అందులోనూ తెలుగు వారికి అతి ప్రీతిపాత్రమైన సంక్రాంతి అంటే ఎంత సందడో..ఇష్టమో […]