జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వడ్డేపల్లి రామచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిసిన ఆకుమర్తి బేబీరాణి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 16:

ఏలూరు జిల్లా భీమవరం లో మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వడ్డేపల్లి రామచంద్రరావు పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక కు చెందిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆకుమర్తి బేబీ రాణి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాలు సమస్యలు అవగాహన పై కొంతసేపు చర్చించారు. బేబీరాణి, చైర్మన్ రామచంద్రరావుకు ఎస్సీ కుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకు వెళ్లి, త్వరగా పరిష్కారానికి కృషి చెయ్యాలని కోరారు.జాతీయ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో దళిత బిజెపి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గతంలో కన్నా భిన్నంగా వినూత్నంగా ఆహుతులను ఆకర్షించాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 24 : 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గతంలో కన్నా భిన్నంగా వినూత్నంగా ఆహుతులను ఆకర్షించే విధంగా నిర్వహించాలని డాక్టర్ బి […]

10 న అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరెంట్ టీచర్ సమావేశం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 08: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన అన్ని అంశాలతో […]

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు

రేపు లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లులోక్‌సభలో ప్రవేశపెట్టనున్న అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతుఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు ఇండియా కూటమికి 235 మంది ఎంపీల బలం

పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 14: పాడి పరిశ్రమ అభివృద్ధికి పోషక విలువలు కలిగిన ప్రోటీన్ టోటల్ మిక్సర్ రేషన్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి […]