కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులు మృతి

బోటు నుంచి జారిపడిన మత్స్యకారులు.రెండుకు చేరిన మృతుల సంఖ్య

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంతర్వేది జూన్ 16:

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సాగర సంగమం వద్ద మత్స్యకారులు బోటు నుంచి జారీ పడ్డారు.ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా,మరొకరి మృతదేహం లభ్యమైంది.దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. కాగా మరొకరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి చేపల వేటకు మత్స్యకారులు ఇక్కడికి వచ్చారు. వారు అంతర్వేది తీరానికి చేరుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Related Articles

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడవ జిల్లా రెవెన్యూ అధికారిగా బి ఎల్ ఎన్ రాజకుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, జనవరి 18: నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మూడవ జిల్లా రెవెన్యూ అధికారిగా బి ఎల్ ఎన్ రాజకుమారి […]

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]

ప్రజానీకానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్నా అంతే ముఖ్యం :కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – కపిలేశ్వరపురం ఏప్రిల్ 30: ప్రజానీకానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్నా అంతే ముఖ్యమ ని జిల్లా కలెక్టర్ […]

జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

తెలంగాణ: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. 39 రోజుల తర్వాత 17 మంది రైతులు జైలు నుంచి విడుదలయ్యారు. గురువారం బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ […]