సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూన్ 01:

పలు ఆసుపత్రుల్లో ఇటీవల వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 17 మందికి రూ.13 .08 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ చెక్కులను ఆదివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,మండపేట టిడిపి కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

ఉద్యోగులకు శుభవార్త రూ.2 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]

అమలాపురంలో మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మార్చి 03: మాజీ లోక్ సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.బాలయోగి తనయుడు అమలాపురం […]

ప్రకృతి సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయ సాగు విధానాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 11: ప్రకృతి సహజ సిద్ధ సేంద్రియ వ్యవసాయ సాగు విధానాలు ద్వారా భూసా రాన్ని కాపాడేలా పెట్టుబ డులు రసాయన ఎరువుల […]

నూతన మండల అధ్యక్షుడు మేడిశేటి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపిన వినయ్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 10: అయినవిల్లి మండలం వైసీపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మేడిశేటి శ్రీనివాస్ కు జర్నలిస్ట్ వినయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. […]