విజయనగరం జిల్లాలో ఘనంగా గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు

జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయనగరం జనవరి 25:విజయనగరం జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చేస్తున్న ఏర్పాట్లను జెసి సేతు మాధవన్ శనివారం సాయంత్రం పరిశీలించారు. పతాక ఆవిష్కరణ వేదిక, గ్రౌండ్, స్టాల్స్, శకటాల మార్గం, వీఐపీ గ్యాలరీ, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా, లోటుపాట్లకు తావివ్వకుండా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జేసి స్పష్టం చేశారు. ఆర్డీవో డి.కీర్తి, తాహసీల్దార్ కూర్మనాధరావు, ఇతర అధికారులు జాయింట్ కలెక్టర్ ఉన్నారు.

Related Articles

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ముమ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ముపాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

అందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం:భట్టి

తెలంగాణ:అందరి సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అందుకే సర్కార్పై భారం పడుతున్నా డైట్ చార్జీలను పెంచుతున్నట్టు తెలిపారు. 3-7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి రూ.1330, 8-10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1540, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.2100 పెంచినట్టు వెల్లడించారు.

ఉప్పలగుప్తం మండలంలో విద్యుత్తు అంతరాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-కాట్రేనికోన/ ముమ్మిడివరం/ ఉప్పులగుప్తం,మే 30,202 గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉండుట వలన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన ముమ్మిడివరం ఉప్పలగుప్తం […]

సంపద సృష్టిస్తాం అని వాడ ల బెల్ట్ షాపులు: తోట

సంపద సృష్టిస్తామని నడ్డి విరిచారు…వాడ వాడ ల బెల్ట్ షాపులు…మద్యం వ్యాపారం లో 20 శాతం కమిషన్లు…ఇసుక దోపిడీ…రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు…కూటమి ప్రభుత్వం పై తోట త్రిమూర్తులు ధ్వజం : v9 ప్రజా ఆయుధం […]