15, 2024, తెలంగాణ : సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అడవిలో ఓ యువతిని వదిలివెళ్లిన ఘటన.మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడటంతో కలిసి ఉంటూ ఈనెల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. హైదరాబాద్ కు వచ్చాక శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్ మాత్రలు మింగింది. దీంతో విక్రమ్ ఆమెను తీసుకొచ్చి అడవిలో వదిలి వెళ్లాడు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆస్పత్రికి తరలించారు.
భార్యను అడవిలో వదిలి వెళ్లిన భర్త!
December 15, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]
చలో గుంటూరు మాల సభా వేదిక పై ముగించిన పరిచయం
వర్గీకరణకు వ్యతిరేకంగా చలో గుంటూరు మాల మహా గర్జన సభా ప్రారంభం లో సభా వేదికపై ఆంధ్ర తెలంగాణ మాల మహానాడు నాయకులు మరియు మాజీ మంత్రులు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులను పరిచయం చేశారు. […]
కోడి పందాలకు బరి సిద్దం అంతా మామూలే: నిర్వాహకులు ధీమా!
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జనవరి 11:సంక్రాంతి పండగకు కోడిపందాలు నిర్వహించకూడదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఎస్పీ లు ఆదేశాలు జారీ చేశారు.ఆ […]
వైసీపీ కి మాజీ మంత్రి శైలజానాథ్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తాడేపల్లి ఫిబ్రవరి 07: మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తీర్థం […]