పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దే గెలుపు చింతా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 13:

నేడు జరిగిన పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించనుంది. రాబోయే ఓటమిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అంతులేని అరాచకాలు సృష్టించింది. ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మొదలు ఎందరో వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించినా, భారీగా దొంగ ఓట్లు వేయించినా ఇక్కడ టీడీపీ గెలుపు అసాధ్యం అని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు తెలిపారు

Related Articles

తక్షణ సహాయముతో ప్రాణాలను కాపాడిన సి ఐ ప్రశాంత్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఫిబ్రవరి 02:సిఐ ప్రశాంత్ కుమార్ తక్షణ ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న ఘటన అమలాపురంలో వైరల్ అవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

శానపల్లిలంక గ్రామంలో బోరున విలపిస్తున్న దళిత కుటుంబం

చంద్రబాబు పవన్ కళ్యాణ్ గార్లు నా కుటుంబానికి న్యాయం చేయండి: నక్క వెంకట్రావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి డిసెంబర్ 24:చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 నుంచి జూన్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఏఅమలాపురం/కాట్రేనికోన జూన్ 5 ,2025 ప్రశాంత వాతావరణంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 […]

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి ముడి సరుకులు పరిశ్రమలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 7: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న కొబ్బరి ముడి సరుకు ఆధారంగా విలువ ఆధా రిత పరిశ్రమలు కేరళ, తమిళనాడు […]