అమలాపురం ముఖద్వారం ఈదరపల్లి వంతెన/సులభతరంగా రాక పోకలు సాగించే విధంగా కలెక్టర్ ఆదేశాలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కలెక్టరేట్ అమలాపురం జులై 30:

అమలాపురం ముఖద్వారం ఈదరపల్లి వంతెనకు ఇరు వైపులా (ఎగువ దిగువ) పురపాలక సంఘo, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమన్వయం తో వాహనాలు పాదచారులు సులభతరంగా రాక పోకలు సాగించే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుం దరీకరిం చాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

బుధవారం పురపాలక రహదారులు భవనాల శాఖ ఏపీ ఈపీడీ సీఎల్ ఇంజనీర్లతో సమా వేశం నిర్వహించి ఇటీవల నూతనంగా నిర్మించిన ఈదరపల్లి వంతెన ఎగువ దిగువ సుందరీకరణ పను ల పురోగతిపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రోచ్ రోడ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేస్తూ వంతెన సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. వంతెనకు ఇరువైపులా అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని ఏపీ ఈపీ డీసీఎల్ సూపరిం టెంట్ ఇంజనీర్ బి రాజే శ్వరిని ఆదేశించారు. రహదారులు భవనాల శాఖ అధికారులు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పను లపై పోకస్ పెట్టాలని సూ చించారు. ఈ కార్యక్రమం లో రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాము, స్థానిక పురపాలక సంఘ కమి షనర్ నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి

నేడు కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి పర్యటనప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్న భువనేశ్వరిఅనంతరం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖిటీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశంకానున్న భువనేశ్వరి

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

బాల్య వివాహం, పోక్సో కేసులు నమోదు. ఇంటర్ విద్యార్థి ఫిర్యాదు పై

ఓ బాలికను వివాహం చేసుకున్న బాలుడిపై బాల్య వివాహం కేసుతో పాటు, పోక్సో కేసు నమోదు చేసిన ఘటన రాజమండ్రి ఒకటో పట్టణ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రజా ఆయుధం: ఓ బాలిక పెళ్లి […]