ఇవాళ మధ్యాహ్నం వరకే స్కూళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని పాఠశాలలు మధ్యాహ్నం వరకే నిర్వహించాలని నిర్ణయించింది. ఉ.6 నుంచి 8 గంటల వరకు విద్యార్థులతో యోగా, 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం అందజేత, 9 నుంచి 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత సెలవు ఇస్తారు. మరోవైపు విశాఖ జిల్లాల్లో అన్ని స్కూళ్లకు ఇవాళ సెలవు ఉంది.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపరం జూన్ 21:

Related Articles

బాణాసంచా పేలి ఇద్దరు మృతిచెందిన ఘటనపై మంత్రి సుభాష్ దిగ్బ్రాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –గన్నవరం సెప్టెంబర్ 30: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణాసంచా పేలి ఇరువురు మృతి […]

ప్రణయ్ హత్య కేసు సంచలన తీర్పు నిందితులకు ఉరిశిక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు తెలంగాణ మార్చ్ 10: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ […]

340 ప్రభుత్వ ఉద్యోగాలు//రేపు ఇంజనీర్ పోస్టులకు అమలాపురంలో రాత పరీక్ష

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 24: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఈనెల 25వ తేదీ మంగళవారం సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టుల భర్తీకి కంప్యూటర్ […]

అరటి నారతో ఖరీదైన వస్తువులు తయారీ కేంద్రం ఆసక్తికరంగా అమలాపురం కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24 అరటి ఫైబర్ యూనిట్లు స్థాపించి పర్యావరణ అనుకూల ఉత్పత్తులు తయారీ ద్వారా స్థానిక ప్రజానీకానికి జీవనో పాదులు మెరుగుపరచాలని డాక్టర్ […]