కాపులపై చంద్రబాబు కు ఎందుకు కక్ష: హర్ష కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి జూన్ 03:

కక్షతోనే తుని రైలు ఘటనను మళ్లీ తెచ్చారు
-మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు.
కాపులపై చంద్రబాబు ఎందుకు కక్ష పెట్టుకున్నారు అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.న్యాయస్థానం కూడా కేసును కొట్టేసింది అన్నారు.పవన్‌ కల్యాణ్‌ కాపులను కాపాడతారా అంటూ హర్షకుమార్‌ విమర్శించారు.
ఒక్కోక సామాజిక వర్గాన్ని చంద్రబాబు మోసం చేస్తూ.. వస్తున్నారు. చివరికి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ మాట్లాడారు.

Related Articles

ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజానికే కాదు ప్రపంచ సమాజానికే తీరుని లోటు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి మార్చి 26: ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజానికే కాదు ప్రపంచ సమాజానికే తీరుని లోటును మిగిల్సిందని తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘాలు […]

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ సమావేశం: పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి

రాజమండ్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ చెందిన […]

3,4 తేదీల్లో మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు (చైర్మన్) డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ జూలై, 3, […]

V9 ప్రజా ఆయుధం దినపత్రిక/అండ దండుగా మాజీ మంత్రి & చైర్ పర్సన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 08: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]