ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కామెంట్స్..

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 26:

గోదావరి నదిలో 8 మంది గల్లంతైన ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.

జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ బీ కృష్ణారావుకు కాల్ చేసి వివరాలు ఆరా తీసిన ఎమ్మెల్యే..

ప్రమాద దుర్ఘటన బాధాకరమన్న ఎమ్మెల్యే ..

అధికారులు గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశం..

బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా మద్దతు ఉంటుందని హామీ..

Related Articles

శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు సహాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 03: శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు వైద్య సహాయం అందించారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం […]

ముమ్మిడివరం// మేధో సంపత్తి హక్కులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం,తేదీ 24: ముమ్మిడివరం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో Intellectual Patent Rights ( […]

ఆకలితీర్చే అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ లు : కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం ఆగస్టు 01: పేద,ధనిక తేడా లేకుండా అందరి ఆకలితీర్చే అక్షయ పాత్ర అన్నా క్యాంటీన్ లు నాణ్యత ప్రమా ణాలుగల ఆహారాన్ని సమ […]

మహోన్నత సేవా పతకం అందుకున్న ఎఎస్పీ మురళీకృష్ణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజమహేంద్రవరం ఆగస్టు 16: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మహోన్నత సేవా పతకాన్ని తూర్పుగోదావరి జిల్లా అదరపు ఎస్పి(పరిపాలన) ఎస్‌ […]