ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన మాతా రమాబాయి సంఘం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం మే 20:

ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను రజిని మర్యాదపూర్వకంగా కలిశారు.మాతా రమాబాయి అంబేద్కర్ ఫౌండేషన్ చైర్ పర్సన్ పుణ్యమంతుల రజనీ తన బృందంతో పి. గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ను జనసేన పార్టీ కార్యాలయం గన్నవరంలో మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకకు దూరంగా ఉండటం వల్ల ఈరోజు మంగళవారం మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి చిరు సత్కారం చేయటం జరిగిందని రజిని అక్కడు వచ్చిన V9 మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంలో మహిళా సమస్యలను ఎమ్మెల్యే గిడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది. శాసనసభ్యులు గిడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులతో మాట్లాడినట్లు మీడియా గమనించింది.

Related Articles

హ్యుందాయ్ మొభీస్ ఐటెక్ సాఫ్ట్వేర్ సొల్యూ షన్స్ వంటి కంపెనీలలో ఉద్యోగాల భర్తికి ఉద్యోగ మేళా: కలెక్టర్

www.vikasajobs.com V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 5: www.vikasajobs.com వికాస ఆద్వర్యంలో ఈ నెల 7 వ తేదీ మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ […]

బొబ్బర్లంక ఏటిగట్టు ఆక్రమణలను తొలగించాలి: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట జూలై 14: ప్రజా సంతృప్తి కొలమానంగా ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నూటికి నూరు శాతం అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కార […]

ఘనంగా జీఎంసీ బాలయోగి జయంతి వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం అక్టోబర్ 01: నివాళులు అర్పించిన మంత్రి,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ… లోకసభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74 వ జయంతి సందర్భంగా జయంతి […]