వెలవలపల్లి,చింతనలంక గ్రామాల్లో పర్యటించిన తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ.

అయినవిల్లి మండలం వెలవలపల్లి,చింతనలంక గ్రామాల్లో తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సు లో భాగంగా వెలవలపల్లి,చింతనలంక ఇరు గ్రామాల్లో రైతులు వద్దకు సోమవారం ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ తో కలిసి పర్యటించి భూ వివాద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలున్న రైతుల గూర్చి ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ మాట్లాడుతూ..మీ యొక్క సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలు మరియు పంచాయతీ పాలక వర్గం సభ్యులు, రామ పెద్దలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

ఉప్పలగుప్తం మండలంలో విద్యుత్తు అంతరాయం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-కాట్రేనికోన/ ముమ్మిడివరం/ ఉప్పులగుప్తం,మే 30,202 గత కొద్ది రోజులుగా వాతావరణం ప్రతికూలంగా ఉండుట వలన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన ముమ్మిడివరం ఉప్పలగుప్తం […]

మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యం: ఆనందరావు హరీష్ మాధుర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 17: మహిళ ఆరోగ్యవంతంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండి సమాజమంతా ఆనందంగా ఉంటుందనే భావనతో స్వస్థ నారి స్వస్తిక్ పరివార్ […]

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం ,డిసెంబర్ 29,2024 అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం […]

వికసిత్ భారత్ స్పూర్తితో ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్ర:జాయింట్ కలెక్టర్ టి నిషాoతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం మే 24: వికసిత్ భారత్ స్పూర్తితో ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర […]