అమలాపురం కలెక్టరేట్ లో యధా విధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 10:

ఈనెల ఆగస్టు 11వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్లోనీ గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డివిజన్ మునిసిపల్ మండల స్థాయిలలో పిజిఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున అర్జీదారులు ఆ యొక్క స్థాయి లలోని పిజిఆర్ఎస్ సంబంధిత సమస్యలను ఆయా స్థాయి అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కార మార్గాలు కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాల్సిందిగా ఆయన ప్రకటనలో కోరారు.

Related Articles

ప్రజా సమస్యల పరిష్కార వేదిక యధావిధిగా 1100 అమలాపురం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 20: ఈనెల 21 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక […]

జక్కంపూడి రాజా కు పాపా రాయుడు సంఘీభావం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 22:మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కు రాష్ట్ర వైసిపి కార్యదర్శి కర్రి పాపారాయుడు సంఘీభావం తెలిపారు. రాజమహేంద్రవరం లో మంగళవారం ఆయనను […]

ముమ్మివరం లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి దశ నిధుల విడుదల: MLA దాట్ల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -ముమ్మిడివరం ఆగస్టు 02: రైతు సంక్షేమమే పరమావధిగా ఆధునిక సాంకేతికతతో పెట్టుబడి ఖర్చును తగ్గించేందుకు డ్రోన్ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకుని వచ్చిందని దీని […]

కుడుపూడి రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎమ్మెల్సీ

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 8: కుడుపూడి రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తూర్పు పశ్చిమగోదావరి […]