MLC గా పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించండి

ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి తెలుగుదేశం, జనసేన, బిజేపి కూటమి అభ్యర్ది పేరాబత్తు రాజశేఖరం కి మొదటి ప్రాదాన్యాతా ఓటు వేసి గెలిపించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ కోనసీమ‌ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం‌ అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ గ్రామశాఖ అద్యక్షులు,”రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి బిక్కిన‌ బాబీ నేతృత్వంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం‌ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు పార్టీ కార్యదర్శి మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్ డి సభ్యుడు దళిత రత్న నేదునూరి వీర్రాజు, సర్పంచ్ వారా జయసావిత్రీ లక్ష్మీ నరసింహరామ్, తెదేపా సీనియర్ నాయకులు కడలి వెంకట సత్యనారాయణ (పెద్దా), 30 ఓట్లు ఇన్చార్జులు అంబటి రాజు, గెడ్డం వంశీ, కడలి సుబ్రహ్మషణ్యం, కముజు రాంప్రసాద్, తోటకూర సత్యారావు, కోడూరి ఏడుకొండలు, మోత రాజు మాష్టారు, తదితుర్లు ఈ‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 01: పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతో పాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని స్వ ర్ణాంధ్ర @ 2047 […]

సభలో జమిలి బిల్లు ప్రవేశం

లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి వచ్చింది. ఓటింగ్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో 129 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాగా, పార్లమెంట్లో […]

పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తా…పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తోట త్రిమూర్తులు….

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు మండపేట ఏప్రిల్ 22; మండపేట నియోజకవర్గం లో ఘనంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసిపి బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ […]