ఎమ్ ఆర్ ఐ సెంటర్ లో సీసీ కెమెరా!

మధ్యప్రదేశ్లోని భూపాల్ లో ఓ MRI సెంటర్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. జహంగీరాబాద్ కు చెందిన ఓ మహిళ పరీక్షల నిమిత్తం ఆ సెంటర్ కు వెళ్లింది. ఈ క్రమంలో మెను గౌను ధరించి దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించారు. అక్కడ కెమెరా ఉండడాన్ని గమనించగా అప్పటికే 27 నిమిషాల వీడియో రికార్డయింది.

Related Articles

అమలాపురం ఎమ్మార్వో అశోక్ కుమార్.పోలింగ్ ప్రక్రియ పై ఆరా తీసిన్న జాయింట్ కలెక్టర్ టి నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 27:ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ […]

మహోన్నత సేవా పతకం అందుకున్న ఎఎస్పీ మురళీకృష్ణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజమహేంద్రవరం ఆగస్టు 16: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మహోన్నత సేవా పతకాన్ని తూర్పుగోదావరి జిల్లా అదరపు ఎస్పి(పరిపాలన) ఎస్‌ […]

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకాలు జరగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 3: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అక్రమంగా ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా […]

కూటమి ప్రభుత్వ పాలన దివ్యాంగుల పాలిట వరం: మండపేట ఎమ్మెల్యే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 09: కూటమి ప్రభుత్వ పాలన దివ్యాంగుల పాలిట వరమని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. […]